Viral Video: పెట్రోల్ కోసం వచ్చి.. ₹20 వేలు ఎలా కొట్టేశాడో చూడండి!
బిల్డప్ ఇస్తూనే ఓ దొంగ తన వంకర బుద్ధికి పని చెప్పాడు. పక్కనే తన వాహనం ఆగిపోయిందని లీటర్ పెట్రోల్ కావాలంటూ వచ్చాడు. చిల్లర కోసం కార్యాలయంలోకి దూరాడు. బంకు సిబ్బందితో ముచ్చటిస్తూనే రూ.20 వేలు కౌంటర్ నుంచి దోచుకెళ్లాడు. కాసేపటికి సిబ్బంది తేరుకొని.. మోసపోయామని లబోదిబోమన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని మొగిలిగిద్ద గ్రామంలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published : 16 May 2023 19:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్