Karnataka: ఆటో పేలుడు ఘటనలో ఉగ్రకోణం: సీఎం బసవరాజ్ బొమ్మై

కర్ణాటకలో జరిగిన ఆటో పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఇందులో ఉగ్రకోణం ఉందని స్పష్టం చేసిన సీఎం బసవరాజ్ బొమ్మై.. కేంద్ర సంస్థలతో కలిసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు తెలిపారు. 

Published : 20 Nov 2022 22:16 IST

కర్ణాటకలో జరిగిన ఆటో పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఇందులో ఉగ్రకోణం ఉందని స్పష్టం చేసిన సీఎం బసవరాజ్ బొమ్మై.. కేంద్ర సంస్థలతో కలిసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని