Dharmana: 3 రాజధానులపై గొంతెత్తాలన్న ధర్మాన.. ఆశించిన స్పందన రాకపోవడంతో అసహనం
శ్రీకాకుళంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వింత పరిస్థితి ఎదురయ్యింది. మూడు రాజధానులకు మద్దతుగా అందరూ గొంతెత్తాలని సభకు వచ్చినవారిని ఆయన కోరారు. మన రాజధాని ఏదంటే.. అందరూ విశాఖపట్నం అనాలని కోరగా.. స్పందన రాకపోవడంతో వారిమీద ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Published : 11 Oct 2022 17:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్