TS News: 2024 పార్లమెంట్ ఎన్నికలే బీఆర్ఎస్ లక్ష్యం: కేటీఆర్
రానున్న పార్లమెంట్ ఎన్నికలే భారాస లక్ష్యమన్న కేటీఆర్.. కంటెంట్, కటౌట్ ఉన్న తమ పాన్ ఇండియా పార్టీకి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీని అసమర్థ ప్రధానిగా అభివర్ణించిన కేటీఆర్.. అన్ని బాగోతాలు బయటపెట్టి విలువలు లేని భాజపా వలువలు విప్పుతామని వ్యాఖ్యానించారు. రాహుల్ రాష్ట్రంలో యాత్ర చేస్తున్న సమయంలోనే.. ఒకరిద్దరు తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ ను వీడతారని, వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీ ఉండబోదని జోస్యం చెప్పారు.
Published : 07 Oct 2022 21:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?