KTR: పాఠశాల కాస్నివాల్ ఇన్ఛార్జిగా మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు
తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా సమకూరిన ఆదాయంతో ఖాజాగూడ కొత్తచెరువును అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ప్రకటించాడు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు హైదరాబాద్ ఖాజాగూడ "ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్"లో క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ విభాగం కృషి చేస్తోంది. ఈ విభాగం పాఠశాలలో ఏర్పాటుచేసిన "కాస్నివాల్" ప్రదర్శనల వేడుకకు హిమాన్షు ఇన్ఛార్జిగా వ్యవహరించి, విజయవంతంగా నిర్వహించాడు.
Updated : 29 Jan 2023 14:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్