KTR: పాఠశాల కాస్నివాల్‌ ఇన్‌ఛార్జిగా మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు

తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా సమకూరిన ఆదాయంతో ఖాజాగూడ కొత్తచెరువును అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు ప్రకటించాడు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు హైదరాబాద్ ఖాజాగూడ "ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్"లో క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ విభాగం కృషి చేస్తోంది. ఈ విభాగం పాఠశాలలో ఏర్పాటుచేసిన "కాస్నివాల్" ప్రదర్శనల వేడుకకు హిమాన్షు ఇన్‌ఛార్జిగా వ్యవహరించి, విజయవంతంగా నిర్వహించాడు. 

Updated : 29 Jan 2023 14:43 IST

తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా సమకూరిన ఆదాయంతో ఖాజాగూడ కొత్తచెరువును అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు ప్రకటించాడు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు హైదరాబాద్ ఖాజాగూడ "ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్"లో క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ విభాగం కృషి చేస్తోంది. ఈ విభాగం పాఠశాలలో ఏర్పాటుచేసిన "కాస్నివాల్" ప్రదర్శనల వేడుకకు హిమాన్షు ఇన్‌ఛార్జిగా వ్యవహరించి, విజయవంతంగా నిర్వహించాడు. 

Tags :

మరిన్ని