KTR: పాఠశాల కాస్నివాల్ ఇన్ఛార్జిగా మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు
తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా సమకూరిన ఆదాయంతో ఖాజాగూడ కొత్తచెరువును అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ప్రకటించాడు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు హైదరాబాద్ ఖాజాగూడ "ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్"లో క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ విభాగం కృషి చేస్తోంది. ఈ విభాగం పాఠశాలలో ఏర్పాటుచేసిన "కాస్నివాల్" ప్రదర్శనల వేడుకకు హిమాన్షు ఇన్ఛార్జిగా వ్యవహరించి, విజయవంతంగా నిర్వహించాడు.
Updated : 29 Jan 2023 14:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?