Malla Reddy: మంత్రిపై ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదు: మల్లారెడ్డి

హైదరాబాద్: ఐటీ, ఈడీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇంజినీరింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది నేనే అని గర్వంగా చెబుతా. ఇంజినీరింగ్‌ వ్యవస్థ అంటే మల్లారెడ్డి గుర్తొచ్చేలా తీర్చిదిద్దాం. అక్రమాలు.. దౌర్జన్యం మాకు అలవాటు లేదు. ఇలాంటి దౌర్జన్యాలు నేనెప్పుడూ చూడలేదు. మేం సేవ చేస్తున్నాం.. వ్యాపారం కాదు. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఇంత కుట్ర అవసరమా?  భాజపా కుట్రలకు భయపడేది లేదు’’ అని మంత్రి తేల్చి చెప్పారు. 

Published : 24 Nov 2022 12:01 IST

హైదరాబాద్: ఐటీ, ఈడీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇంజినీరింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది నేనే అని గర్వంగా చెబుతా. ఇంజినీరింగ్‌ వ్యవస్థ అంటే మల్లారెడ్డి గుర్తొచ్చేలా తీర్చిదిద్దాం. అక్రమాలు.. దౌర్జన్యం మాకు అలవాటు లేదు. ఇలాంటి దౌర్జన్యాలు నేనెప్పుడూ చూడలేదు. మేం సేవ చేస్తున్నాం.. వ్యాపారం కాదు. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఇంత కుట్ర అవసరమా?  భాజపా కుట్రలకు భయపడేది లేదు’’ అని మంత్రి తేల్చి చెప్పారు. 

Tags :

మరిన్ని