Talasani: అది ఆయన పనితీరుకు నిదర్శనం: సాయన్న మంత్రి పట్ల తలసాని దిగ్భ్రాంతి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే సాయన్నలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. సాయన్న కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారన్నారు. కంటోన్మెంట్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆయన పనితీరుకు నిదర్శనమని మంత్రి తలసాని కొనియాడారు.
Published : 19 Feb 2023 18:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్