Viswarup: అమలాపురం ఆందోళనలో రౌడీషీటర్లు.. సంఘ విద్రోహశక్తులు: మంత్రి విశ్వరూప్

కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అమలాపురంలో మంగళవారం జరిగిన ఆందోళన విధ్వంసానికి దారి తీయడం.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను ఆందోళనకారులను తగులబెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. 

Published : 25 May 2022 15:17 IST

కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అమలాపురంలో మంగళవారం జరిగిన ఆందోళన విధ్వంసానికి దారి తీయడం.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను ఆందోళనకారులను తగులబెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. 

Tags :

మరిన్ని