Odisha: ఒడిశాలో కనిపించకుండా పోయిన మహిళా క్రికెటర్ మృతి..!
జనవరి 11 నుంచి కనిపించకుండా పోయిన ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వయిన్.. కటక్ జిల్లాలోని అడవుల్లో ఓ చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. రాబోయే జాతీయ స్థాయి టోర్నీకి ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన లిస్ట్లో రాజశ్రీ పేరు లేదు. దీంతో ఆమె మనస్థాపానికి గురై ఉరేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, రాజశ్రీ ముఖంతోపాటు కంటి మీద గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Published : 14 Jan 2023 16:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్