TS News: ఎమ్మెల్యేలకు ఎర.. నిందితుల వెనుక ఎవరున్నారనే అంశంపై విచారణ!

ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులను రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. చంచల్‌గూడ జైళ్లో ఉన్న నలుగురు నిందితులను తొలిరోజు రాజేంద్రనగర్ ఠాణాలో విచారించిన పోలీసులు.. ఇవాళ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ల్యాబ్‌లో నిందితుల వాయిస్ రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బు ఎక్కడిదని ఆరా తీస్తున్న సిట్.. రామచంద్రభారతి వాంగ్మూలమే ఈ కేసులో కీలకం కానుందని భావిస్తోంది.

Published : 11 Nov 2022 14:33 IST

ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులను రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. చంచల్‌గూడ జైళ్లో ఉన్న నలుగురు నిందితులను తొలిరోజు రాజేంద్రనగర్ ఠాణాలో విచారించిన పోలీసులు.. ఇవాళ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ల్యాబ్‌లో నిందితుల వాయిస్ రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బు ఎక్కడిదని ఆరా తీస్తున్న సిట్.. రామచంద్రభారతి వాంగ్మూలమే ఈ కేసులో కీలకం కానుందని భావిస్తోంది.

Tags :

మరిన్ని