TS News: ఎమ్మెల్యేలకు ఎర.. నిందితుల వెనుక ఎవరున్నారనే అంశంపై విచారణ!
ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులను రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. చంచల్గూడ జైళ్లో ఉన్న నలుగురు నిందితులను తొలిరోజు రాజేంద్రనగర్ ఠాణాలో విచారించిన పోలీసులు.. ఇవాళ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ల్యాబ్లో నిందితుల వాయిస్ రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బు ఎక్కడిదని ఆరా తీస్తున్న సిట్.. రామచంద్రభారతి వాంగ్మూలమే ఈ కేసులో కీలకం కానుందని భావిస్తోంది.
Published : 11 Nov 2022 14:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్