Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అరెస్టుల దిశగా అడుగులు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు నోటీసులకే పరిమితం కాగా.. ప్రస్తుతం అరెస్ట్ల దిశగా అడుగులు వేస్తోంది. నలుగురు అనుమానితుల్లో ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. వారిలో జగ్గుస్వామిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు.. తాజాగా తుషార్కూ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Published : 23 Nov 2022 10:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?