Narendra Modi: మోదీ @ 20 డ్రీమ్స్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

ప్రధాని మోదీ గత 20 ఏళ్లలో కాలంలో 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఎనిమిదేళ్లు ప్రధానిగా ఉంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. మోదీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కలిసి ఆయన విడుదల చేశారు.

Published : 11 May 2022 15:53 IST

ప్రధాని మోదీ గత 20 ఏళ్లలో కాలంలో 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఎనిమిదేళ్లు ప్రధానిగా ఉంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. మోదీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కలిసి ఆయన విడుదల చేశారు.

Tags :

మరిన్ని