ఓటమి భయంతోనే కాంగ్రెస్పై కుట్రలు
సార్వత్రిక ఎన్నికల ముందు తమ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీబ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయటం వల్ల రైలు టికెట్ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండాపోయిందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆ పార్టీ నేతలు ఇప్పటినుంచే కారణాలు వెతుకుతున్నారని భాజపా నేతలు ఎద్దేవా చేశారు.
Published : 22 Mar 2024 10:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్