BJP: భౌతిక దాడులకు దిగితే ఊరుకునేది లేదు: అర్వింద్‌

నేరుగా ఎదుర్కొనే సత్తా లేనందునే తెరాస నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎర్దండిలో తనపై జరిగిన దాడిని ఎంపీ తీవ్రంగా ఖండించారు. గ్రామాల్లో తెరాస ఎమ్మెల్యేలకు పేరు తగ్గిపోతోందని ఎదుటి వారిపై భౌతిక దాడులకు దిగడం సబబు కాదన్నారు. ఇకపై భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Published : 15 Jul 2022 19:37 IST

నేరుగా ఎదుర్కొనే సత్తా లేనందునే తెరాస నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎర్దండిలో తనపై జరిగిన దాడిని ఎంపీ తీవ్రంగా ఖండించారు. గ్రామాల్లో తెరాస ఎమ్మెల్యేలకు పేరు తగ్గిపోతోందని ఎదుటి వారిపై భౌతిక దాడులకు దిగడం సబబు కాదన్నారు. ఇకపై భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Tags :

మరిన్ని