Telangana News: భిక్షాటన చేస్తూ మునుగోడు సర్పంచ్ వినూత్న నిరసన..!
నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ విన్నూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్నంగా తిరుగుతూ భిక్షాటన చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు చేసి నెలలు గడుస్తున్నా వాటికి బిల్లులు రమంజూరు కాకపోవడంతో ఈ విధంగా నిరసన చేపట్టారు.
Published : 09 May 2022 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు