Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మణిశర్మ, అంబటి రాంబాబు

తిరుమల (Tirumala) శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu), సంగీత దర్శకుడు మణిశర్మ (Manisharma) శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 30 Dec 2023 13:54 IST

తిరుమల (Tirumala) శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu), సంగీత దర్శకుడు మణిశర్మ (Manisharma) శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని