Manchu Manoj: ‘నమస్తే వరల్డ్‌’.. బొమ్మల తయారీ సంస్థను ప్రారంభించిన మంచు మనోజ్

భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లోని సూపర్ హీరోలను బొమ్మలుగా తయారు చేసి.. ‘నమస్తే వరల్డ్’ పేరుతో సంస్థను ప్రారంభించినట్లు ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తెలిపారు. ఈ సంస్థకి తన సతీమణి భూమా మౌనికారెడ్డి సీఈవోగా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ఆవరణలో ‘నమస్తేవరల్డ్’ బ్రాండ్ బొమ్మలను మనోజ్ దంపతులు లాంఛనంగా ఆవిష్కరించారు.

Published : 27 Dec 2023 13:47 IST

భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లోని సూపర్ హీరోలను బొమ్మలుగా తయారు చేసి.. ‘నమస్తే వరల్డ్’ పేరుతో సంస్థను ప్రారంభించినట్లు ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తెలిపారు. ఈ సంస్థకి తన సతీమణి భూమా మౌనికారెడ్డి సీఈవోగా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ఆవరణలో ‘నమస్తేవరల్డ్’ బ్రాండ్ బొమ్మలను మనోజ్ దంపతులు లాంఛనంగా ఆవిష్కరించారు.

Tags :

మరిన్ని