Manchu Manoj: ‘నమస్తే వరల్డ్’.. బొమ్మల తయారీ సంస్థను ప్రారంభించిన మంచు మనోజ్
భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లోని సూపర్ హీరోలను బొమ్మలుగా తయారు చేసి.. ‘నమస్తే వరల్డ్’ పేరుతో సంస్థను ప్రారంభించినట్లు ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తెలిపారు. ఈ సంస్థకి తన సతీమణి భూమా మౌనికారెడ్డి సీఈవోగా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ఆవరణలో ‘నమస్తేవరల్డ్’ బ్రాండ్ బొమ్మలను మనోజ్ దంపతులు లాంఛనంగా ఆవిష్కరించారు.
Published : 27 Dec 2023 13:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!