Nara Lokesh: జగన్ చేసిన నష్టం దశాబ్దం తర్వాత తెలుస్తుంది: లోకేశ్
రాష్ట్రానికి జగన్ చేసిన నష్టం దశాబ్దం తర్వాత అనుభవంలోకి వస్తుందని లోకేశ్ విమర్శించారు. 13వ రోజు పాదయాత్రలో వివిధ వర్గాలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎన్ఆర్ పేటలోని ఎన్టీఆర్ కూడలిలో లోకేశ్ మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Updated : 08 Feb 2023 22:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్