Srisailam: శ్రీశైలం డ్యామ్ వద్ద.. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం(Srisailam) జలాశయం వద్ద టీఎస్ఆర్టీసీ(TSRTC) బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్నగర్ వెళ్తుండగా జలాశయం వద్దకు రాగానే మలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. ప్రహరీ గోడను ఢీకొట్టింది. ప్రహరీ గోడకు ఇనుప బారికేడ్ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగింది. తృటిలో ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Updated : 29 Jan 2023 19:15 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్