Srisailam: శ్రీశైలం డ్యామ్ వద్ద.. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం(Srisailam) జలాశయం వద్ద టీఎస్ఆర్టీసీ(TSRTC) బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్నగర్ వెళ్తుండగా జలాశయం వద్దకు రాగానే మలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. ప్రహరీ గోడను ఢీకొట్టింది. ప్రహరీ గోడకు ఇనుప బారికేడ్ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగింది. తృటిలో ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Updated : 29 Jan 2023 19:15 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
NDA: బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ
-
PM Modi: ‘మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.. పుతిన్కు ప్రధాని మోదీ విషెస్
-
MNP: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కొత్త రూల్.. జులై 1 నుంచి అమల్లోకి
-
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన