KotamReddy: మౌలిక వసతుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు: కోటంరెడ్డి

నెల్లూరు నగరంలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా గుంతలమయం.. మురుగునీటి కాల్వల నిర్వహణ గురించి అడిగితే పట్టించుకునే వారే లేరు.. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల గురించి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.. ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి.

Published : 06 Jul 2022 19:07 IST

నెల్లూరు నగరంలో అడుగుతీసి అడుగు వేయలేనంతగా గుంతలమయం.. మురుగునీటి కాల్వల నిర్వహణ గురించి అడిగితే పట్టించుకునే వారే లేరు.. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల గురించి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు.. ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి.

Tags :

మరిన్ని