PM Modi: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం.. విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు!

నూతన పార్లమెంటు (New Parliament) భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నెల 28న జరగనున్న ఈ కార్యక్రమానికి రాబోమని 21 విపక్ష పార్టీలు తేల్చి చెప్పడంపై భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మండిపడింది. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని విపక్షాలకు సౌమ్యంగా చెబుతూనే పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ప్రధాని మోదీ (PM Modi) కూడా పరోక్షంగా విపక్షాలకు చురకలంటించారు. 

Published : 25 May 2023 17:20 IST

నూతన పార్లమెంటు (New Parliament) భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నెల 28న జరగనున్న ఈ కార్యక్రమానికి రాబోమని 21 విపక్ష పార్టీలు తేల్చి చెప్పడంపై భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మండిపడింది. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని విపక్షాలకు సౌమ్యంగా చెబుతూనే పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ప్రధాని మోదీ (PM Modi) కూడా పరోక్షంగా విపక్షాలకు చురకలంటించారు. 

Tags :

మరిన్ని