PFI: చాంద్రాయణగుట్ట పీఎఫ్ఐ కార్యాలయంలో ఎన్ఐఏ తనిఖీలు..!
చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయంలో తనిఖీలు చేసి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. అనంతరం కార్యాలయాన్ని సీజ్ చేసి విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు నిర్వాహకులకు సూచించారు. దీంతో పాటు ఎల్బీనగర్, ఆటోనగర్లోనూసోదాలు జరిగాయి. కరీంనగర్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీఎఫ్ఐ మాజీ కార్యకర్తల కోసం ఆరా తీశారు. పరారీలో ఉన్నవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Published : 22 Sep 2022 10:28 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?