Botsa Satyanarayana: టోఫెల్లో దోచుకోవడం ఎక్కడుంది?: మంత్రి బొత్స
విద్యావిధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2027 వరకూ టోఫెల్ కోసం 145 కోట్లు ఖర్చు చేస్తున్నామని... ఇందులో దోచుకోవడం ఎక్కడుందని బొత్స ప్రశ్నించారు. ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ అందిస్తున్నట్లే టోఫెల్ విధానం తెచ్చామన్నారు.
Updated : 20 Oct 2023 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి