Botsa Satyanarayana: టోఫెల్‌లో దోచుకోవడం ఎక్కడుంది?: మంత్రి బొత్స

విద్యావిధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2027 వరకూ టోఫెల్ కోసం 145 కోట్లు ఖర్చు చేస్తున్నామని... ఇందులో దోచుకోవడం ఎక్కడుందని బొత్స ప్రశ్నించారు. ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్ అందిస్తున్నట్లే టోఫెల్ విధానం తెచ్చామన్నారు.   

Updated : 20 Oct 2023 16:45 IST

విద్యావిధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2027 వరకూ టోఫెల్ కోసం 145 కోట్లు ఖర్చు చేస్తున్నామని... ఇందులో దోచుకోవడం ఎక్కడుందని బొత్స ప్రశ్నించారు. ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్ అందిస్తున్నట్లే టోఫెల్ విధానం తెచ్చామన్నారు.   

Tags :

మరిన్ని