AP news: శ్రీకాకుళం జిల్లాలో సభాపతి తమ్మినేనిని నిలదీసిన ప్రజలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గరిమెళ్ల కొత్తవలసలో సభాపతి తమ్మినేని సీతారాంను ప్రజలు నిలదీశారు. ఇంటింటికి త్రాగునీరు అందించే జలసిరి పైపులు వేసే పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన తమ్మినేనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్కు చెక్ పవర్ రద్దు చేయడంపై వారు మండిపడ్డారు.
Updated : 21 Oct 2023 15:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్