AP news: శ్రీకాకుళం జిల్లాలో సభాపతి తమ్మినేనిని నిలదీసిన ప్రజలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గరిమెళ్ల కొత్తవలసలో సభాపతి తమ్మినేని సీతారాంను ప్రజలు నిలదీశారు. ఇంటింటికి త్రాగునీరు అందించే జలసిరి పైపులు వేసే పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన తమ్మినేనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌కు చెక్ పవర్ రద్దు చేయడంపై వారు మండిపడ్డారు.

Updated : 21 Oct 2023 15:40 IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గరిమెళ్ల కొత్తవలసలో సభాపతి తమ్మినేని సీతారాంను ప్రజలు నిలదీశారు. ఇంటింటికి త్రాగునీరు అందించే జలసిరి పైపులు వేసే పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన తమ్మినేనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌కు చెక్ పవర్ రద్దు చేయడంపై వారు మండిపడ్డారు.

Tags :

మరిన్ని