Mission LIFE: మిషన్ లైఫ్ ప్రణాళికను ప్రారంభించిన ప్రధాని మోదీ, ఆంటోనియో గుటెర్రస్
వాతావరణ మార్పులతో కలిగే వినాశనకర పర్యావసానాల నుంచి భూ గ్రహాన్ని రక్షించేందుకు భారత్ నేతృత్వంలో అంతర్జాతీయ కార్యాచరణకు అడుగుపడింది. పర్యావరణ పరిరక్షణను ఓ సామూహిక ఉద్యమంగా మార్చే దిశగా మిషన్ లైఫ్ ప్రణాళికను ప్రారంభించారు. కేవడీయాలో ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీతో పాటు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ మిషన్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత్ చూపిన చొరవను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.
Published : 20 Oct 2022 17:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్