Hyderabad: పురుషుల మెడలో బంగారు గొలుసులే లక్ష్యంగా చోరీలు..!
రద్దీగా ఉన్న ఆర్టీసీ(RTC) సిటీ బస్సుల్లో ప్రయాణికులుగా ఎక్కుతారు. మెడలో బంగారు గొలుసులు ధరించిన వృద్ధులు, ఏమరపాటుగా కనిపించిన వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ప్రయాణికుడిని దృష్టి మరల్చి.. ఉక్కిరిబిక్కిరి చేసి మెడలో బంగారు గొలుసులు కాజేస్తారు. ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న మంగార్ బస్తీ ముఠాను హైదరాబాద్(Hyderabad) తూర్పు మండల పోలీసులు అరెస్ట్ చేశారు.
Published : 29 Mar 2023 12:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM