Andhra News: గుంటూరు జిల్లాలో వైకాపా ఎంపీపీ స్వప్నను నిర్బంధించిన పోలీసులు!

గుంటూరు జిల్లా మేడికొండూరు వైకాపా ఎంపీపీ మన్నవ స్వప్న, ఆమె భర్త రాజేశ్‌ను పోలీసులు నిర్బంధించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సారథ్యంలో జరిగిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిరసనకు దిగుతారనే సమాచారంతో.. వారిద్దరినీ పోలీసులు నిర్బంధించారు. 

Published : 27 Sep 2022 19:14 IST

గుంటూరు జిల్లా మేడికొండూరు వైకాపా ఎంపీపీ మన్నవ స్వప్న, ఆమె భర్త రాజేశ్‌ను పోలీసులు నిర్బంధించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సారథ్యంలో జరిగిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిరసనకు దిగుతారనే సమాచారంతో.. వారిద్దరినీ పోలీసులు నిర్బంధించారు. 

Tags :

మరిన్ని