Andhra News: గుంటూరు జిల్లాలో వైకాపా ఎంపీపీ స్వప్నను నిర్బంధించిన పోలీసులు!
గుంటూరు జిల్లా మేడికొండూరు వైకాపా ఎంపీపీ మన్నవ స్వప్న, ఆమె భర్త రాజేశ్ను పోలీసులు నిర్బంధించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సారథ్యంలో జరిగిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిరసనకు దిగుతారనే సమాచారంతో.. వారిద్దరినీ పోలీసులు నిర్బంధించారు.
Published : 27 Sep 2022 19:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్