TSPSC: పేపర్ లీకేజీ వ్యవహారంపై.. రాష్ట్రంలో రాజకీయ మంటలు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ మంటలు.. పార్టీల విమర్శలు - ప్రతివిమర్శలతో అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనకు రాష్ట్ర సర్కార్ బాధ్యత వహించాలంటూ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్న అధికార పార్టీ.. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. కాగా, ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి 48 గంటల్లో తాజా నివేదికలు సమర్పించాలని గవర్నర్ తమిళిసై అధికారులను ఆదేశించారు.
Published : 24 Mar 2023 12:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్