Paleru: ముఖ్య నేతల పోటీతో రసవత్తరంగా పాలేరు పోరు
ఖమ్మం జిల్లా పాలేరు (Paleru) నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. భారాస (BRS) అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డికి మద్దతుగా గులాబీ దళపతి కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. వైతెపా (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ (Congress) టికెట్ కోసం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతున్నారు. హేమాహేమీలంతా సై అంటే సై అంటుండటంతో పాలేరు పోరు ఉత్కంఠ రేపుతోంది.
Published : 14 Oct 2023 10:12 IST
Tags :