Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమల(Tirumala)లోని పద్మావతీ అతిథిగృహంలో బస చేసిన ఆమె.. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి తితిదే (TTD) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. 

Published : 05 Dec 2022 12:56 IST

తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమల(Tirumala)లోని పద్మావతీ అతిథిగృహంలో బస చేసిన ఆమె.. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి తితిదే (TTD) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. 

Tags :

మరిన్ని