Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమల(Tirumala)లోని పద్మావతీ అతిథిగృహంలో బస చేసిన ఆమె.. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి తితిదే (TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
Published : 05 Dec 2022 12:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..