Vijayawada: విలువైన భూమిని శ్మశానంలా మార్చేసిన జగన్: కేశినేని నాని
విజయవాడ నగరంపై కక్ష గట్టిన సీఎం జగన్.. విలువైన భూమిని శ్మశానంలా మార్చాలని చూశారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. బెంజిసర్కిల్ సర్వీస్ రోడ్డు విస్తరణ పనులను.. ఎన్హెచ్ అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణకు నిధులు కేటాయించకపోవడంతో.. కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి నిధులు మంజూరు చేయించానని కేశినేని నాని గుర్తుచేశారు. సర్వీస్ రోడ్డు పనులు చేయాలన్న చిత్తశుద్ధి వైకాపాకు లేదని ధ్వజమెత్తారు.
Updated : 03 Jan 2024 15:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!