Andhra news: ప్రొద్దుటూరులో ఆర్బీకే ట్యాక్స్‌తో ప్రజలను దోచుకుంటున్నారు: తెదేపా నేత ప్రవీణ్ రెడ్డి

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ నిర్వహణ వద్ద వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డబ్బులు వసూలు చేశారని తెదేపా నేత ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో రాచమల్లు, ఆయన బంధువు బంగారు రెడ్డి, సోదరుడు కిరణ్ రెడ్డిల ట్యాక్స్ నడుస్తోదన్నారు. ఎగ్జిబిషన్ ధరలపై చర్చలకు రమ్మని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు.. తనను అక్కడికి వెళ్ళనివ్వకుండా పోలీసులతో అడ్డగించారన్నారు..తనకు ఎలాంటి ప్రాణ హాని జరిగినా.. ఎమ్మెల్యే రాచమల్లు ఆయన బావమరిది బంగారు రెడ్డి, సోదరుడు కిరణ్ రెడ్డిలే కారణమని స్పష్టం చేశారు.

Published : 01 Oct 2022 17:47 IST

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ నిర్వహణ వద్ద వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డబ్బులు వసూలు చేశారని తెదేపా నేత ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో రాచమల్లు, ఆయన బంధువు బంగారు రెడ్డి, సోదరుడు కిరణ్ రెడ్డిల ట్యాక్స్ నడుస్తోదన్నారు. ఎగ్జిబిషన్ ధరలపై చర్చలకు రమ్మని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు.. తనను అక్కడికి వెళ్ళనివ్వకుండా పోలీసులతో అడ్డగించారన్నారు..తనకు ఎలాంటి ప్రాణ హాని జరిగినా.. ఎమ్మెల్యే రాచమల్లు ఆయన బావమరిది బంగారు రెడ్డి, సోదరుడు కిరణ్ రెడ్డిలే కారణమని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని