Raghunandan: హైదరాబాద్ను డ్రగ్స్ అడ్డాగా మారుస్తోన్న భారాస: రఘునందన్
హైదరాబాద్ను డ్రగ్స్ అడ్డాగా భారాస మారుస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. బెల్ట్ షాపులు, డ్రగ్స్ రహిత ఎల్బీనగర్ కోసం భాజపా నేత సామ రంగారెడ్డి చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు.. రఘునందన్ సంఘీభావం తెలిపారు. సామ రంగారెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Updated : 25 Aug 2023 18:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్