Congress:మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం
స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు.
Published : 05 Aug 2022 17:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్