Congress:మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం

స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Published : 05 Aug 2022 17:08 IST

స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని