Andhra News: పలుకూరులో పోటాపోటీగా వైకాపా, తెదేపా నేతల రోడ్డు నిర్మాణం
నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరులో వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య వైరం గ్రామాభివృద్ధికి తోడ్పడింది. ఇటీవల తుపాను ప్రభావానికి గ్రామంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన తెదేపా నేతలు.. కల్వర్టుకు మరమ్మతులు చేపట్టారు. తెదేపాకు పోటాపోటీగా రెండో వైపు వైకాపా నేతలు మరో రోడ్డును నిర్మించారు.
Published : 21 May 2022 15:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్