Andhra News: పలుకూరులో పోటాపోటీగా వైకాపా, తెదేపా నేతల రోడ్డు నిర్మాణం

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరులో వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య వైరం గ్రామాభివృద్ధికి తోడ్పడింది. ఇటీవల తుపాను ప్రభావానికి గ్రామంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన తెదేపా నేతలు.. కల్వర్టుకు మరమ్మతులు చేపట్టారు. తెదేపాకు పోటాపోటీగా రెండో వైపు వైకాపా నేతలు మరో రోడ్డును నిర్మించారు. 

Published : 21 May 2022 15:41 IST

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరులో వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య వైరం గ్రామాభివృద్ధికి తోడ్పడింది. ఇటీవల తుపాను ప్రభావానికి గ్రామంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన తెదేపా నేతలు.. కల్వర్టుకు మరమ్మతులు చేపట్టారు. తెదేపాకు పోటాపోటీగా రెండో వైపు వైకాపా నేతలు మరో రోడ్డును నిర్మించారు. 

Tags :

మరిన్ని