Nizamabad: శరవేగంగా సాగుతున్న ఆర్వోబీల నిర్మాణాలు
నిజామాబాద్ జిల్లాలో రైల్వే బ్రిడ్జి (ROB) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. గత ఐదేళ్లలో 7 ఆర్వోబీలు మంజూరు కాగా.. ఒకటి పూర్తై ఇప్పటికే ప్రారంభమైంది. మరొకటి ప్రారంభానికి సిద్ధం కాగా.. మిగతావి పురోగతిలో ఉన్నాయి. రైలు వెళ్లే సమయంలో గేట్ల వద్ద వాహనదారులు దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ఆర్వోబీలు అందుబాటులోకి వస్తే వాహనదారుల అవస్థలు తీరే అవకాశం ఉంది.
Published : 10 Apr 2024 11:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’