Nizamabad: శరవేగంగా సాగుతున్న ఆర్వోబీల నిర్మాణాలు

నిజామాబాద్‌ జిల్లాలో రైల్వే బ్రిడ్జి (ROB) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. గత ఐదేళ్లలో 7 ఆర్వోబీలు మంజూరు కాగా.. ఒకటి పూర్తై ఇప్పటికే ప్రారంభమైంది. మరొకటి ప్రారంభానికి సిద్ధం కాగా.. మిగతావి పురోగతిలో ఉన్నాయి. రైలు వెళ్లే సమయంలో గేట్ల వద్ద వాహనదారులు దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ఆర్వోబీలు అందుబాటులోకి వస్తే వాహనదారుల అవస్థలు తీరే అవకాశం ఉంది.  

Published : 10 Apr 2024 11:47 IST

నిజామాబాద్‌ జిల్లాలో రైల్వే బ్రిడ్జి (ROB) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. గత ఐదేళ్లలో 7 ఆర్వోబీలు మంజూరు కాగా.. ఒకటి పూర్తై ఇప్పటికే ప్రారంభమైంది. మరొకటి ప్రారంభానికి సిద్ధం కాగా.. మిగతావి పురోగతిలో ఉన్నాయి. రైలు వెళ్లే సమయంలో గేట్ల వద్ద వాహనదారులు దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ఆర్వోబీలు అందుబాటులోకి వస్తే వాహనదారుల అవస్థలు తీరే అవకాశం ఉంది.  

Tags :

మరిన్ని