AP News: జగన్ సభకు బస్సుల తరలింపు.. భక్తులకు తప్పని పడిగాపులు

వైకాపా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలకు బస్సులు తరలించడంతో కర్ణాటక భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లిన కర్ణాటక, ఇతర ప్రాంతాల భక్తులు.. దర్శనానంతరం తిరిగి వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో అవస్థలు పడ్డారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా సభకు మార్కాపురం నుంచి 45 బస్సులు తరలించటంతో..  భక్తులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఘాట్ రోడ్డులో ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. 

Published : 10 Apr 2024 15:06 IST

వైకాపా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలకు బస్సులు తరలించడంతో కర్ణాటక భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లిన కర్ణాటక, ఇతర ప్రాంతాల భక్తులు.. దర్శనానంతరం తిరిగి వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో అవస్థలు పడ్డారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా సభకు మార్కాపురం నుంచి 45 బస్సులు తరలించటంతో..  భక్తులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఘాట్ రోడ్డులో ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. 

Tags :

మరిన్ని