AP News: జగన్ సభకు బస్సుల తరలింపు.. భక్తులకు తప్పని పడిగాపులు
వైకాపా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలకు బస్సులు తరలించడంతో కర్ణాటక భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లిన కర్ణాటక, ఇతర ప్రాంతాల భక్తులు.. దర్శనానంతరం తిరిగి వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో అవస్థలు పడ్డారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా సభకు మార్కాపురం నుంచి 45 బస్సులు తరలించటంతో.. భక్తులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఘాట్ రోడ్డులో ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు.
Published : 10 Apr 2024 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’