APSRTC: ఆర్టీసీ విలీనంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం: ఎన్‌ఎంయూ నేతలు

ప్రభుత్వంలో విలీనం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా ఏమీ రాకపోగా ఉన్న ప్రయోజనాలు కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంతో వేలాది ఉద్యోగులకు అన్యాయమే తప్ప న్యాయం జరగలేదని ఎన్‌ఎంయూ నేతలు మండిపడ్డారు.  

Published : 03 Nov 2023 15:18 IST

ప్రభుత్వంలో విలీనం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా ఏమీ రాకపోగా ఉన్న ప్రయోజనాలు కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంతో వేలాది ఉద్యోగులకు అన్యాయమే తప్ప న్యాయం జరగలేదని ఎన్‌ఎంయూ నేతలు మండిపడ్డారు.  

Tags :

మరిన్ని