Andhra News: ‘నన్ను సర్పంచ్‌గా ఎందుకు గెలిపించావు వినాయకా?’.. కోనసీమలో వినూత్న నిరసన

కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండిలో సర్పంచ్ శ్రీనివాసరాజు వినాయక చవితి సందర్భంగా వినూత్న నిరసన తెలిపారు. తనకున్న చేపల చెరువు మధ్యలో వినాయక మండపం ఏర్పాటు చేసి.. అందులోనే పూజలు చేశారు. ‘నన్ను సర్పంచిగా ఎందుకు గెలిపించావు వినాయకా? నన్ను చూసి పంచాయతీ కార్యాలయం జాలిపడుతోంది’ అంటూ విన్నవించుకున్నారు. గ్రామంలో తన విధులేంటో అర్థం కావడం లేదన్నారు.

Published : 01 Sep 2022 11:31 IST

కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండిలో సర్పంచ్ శ్రీనివాసరాజు వినాయక చవితి సందర్భంగా వినూత్న నిరసన తెలిపారు. తనకున్న చేపల చెరువు మధ్యలో వినాయక మండపం ఏర్పాటు చేసి.. అందులోనే పూజలు చేశారు. ‘నన్ను సర్పంచిగా ఎందుకు గెలిపించావు వినాయకా? నన్ను చూసి పంచాయతీ కార్యాలయం జాలిపడుతోంది’ అంటూ విన్నవించుకున్నారు. గ్రామంలో తన విధులేంటో అర్థం కావడం లేదన్నారు.

Tags :

మరిన్ని