Andhra News: ‘నన్ను సర్పంచ్గా ఎందుకు గెలిపించావు వినాయకా?’.. కోనసీమలో వినూత్న నిరసన
కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండిలో సర్పంచ్ శ్రీనివాసరాజు వినాయక చవితి సందర్భంగా వినూత్న నిరసన తెలిపారు. తనకున్న చేపల చెరువు మధ్యలో వినాయక మండపం ఏర్పాటు చేసి.. అందులోనే పూజలు చేశారు. ‘నన్ను సర్పంచిగా ఎందుకు గెలిపించావు వినాయకా? నన్ను చూసి పంచాయతీ కార్యాలయం జాలిపడుతోంది’ అంటూ విన్నవించుకున్నారు. గ్రామంలో తన విధులేంటో అర్థం కావడం లేదన్నారు.
Published : 01 Sep 2022 11:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?