Andhra News: ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఎస్సీ సంఘాల దాడి

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నరసింహారావుపై ఎస్సీ సంఘాలు దాడి చేశాయి. అంబేడ్కర్ చిత్రపటాన్ని అవమానించారనే అనుమానంతో దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించారు. 

Published : 07 Jul 2022 12:04 IST

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నరసింహారావుపై ఎస్సీ సంఘాలు దాడి చేశాయి. అంబేడ్కర్ చిత్రపటాన్ని అవమానించారనే అనుమానంతో దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించారు. 

Tags :

మరిన్ని