Andhra News: ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఎస్సీ సంఘాల దాడి
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నరసింహారావుపై ఎస్సీ సంఘాలు దాడి చేశాయి. అంబేడ్కర్ చిత్రపటాన్ని అవమానించారనే అనుమానంతో దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించారు.
Published : 07 Jul 2022 12:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్