YSRCP: రాప్తాడులో ‘సిద్ధం’ సభ.. పాఠశాల బస్సుల్లో జనం తరలింపు

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సీఎం జగన్‌ ‘సిద్ధం’ సభకు వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు నుంచి పాఠశాల బస్సుల ద్వారా జనాన్ని తరలించారు. వైకాపా జెండాలు కట్టి తీసుకెళ్లారు. బస్సులు పంపాలని స్థానిక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై రవాణాశాఖ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. పంపకపోతే ఆ తర్వాత చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సుమారు వంద బస్సులను అధికారులకు ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. వాటిని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Published : 18 Feb 2024 13:11 IST

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సీఎం జగన్‌ ‘సిద్ధం’ సభకు వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు నుంచి పాఠశాల బస్సుల ద్వారా జనాన్ని తరలించారు. వైకాపా జెండాలు కట్టి తీసుకెళ్లారు. బస్సులు పంపాలని స్థానిక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై రవాణాశాఖ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. పంపకపోతే ఆ తర్వాత చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సుమారు వంద బస్సులను అధికారులకు ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. వాటిని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Tags :

మరిన్ని