YSRCP: రాప్తాడులో ‘సిద్ధం’ సభ.. పాఠశాల బస్సుల్లో జనం తరలింపు
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి పాఠశాల బస్సుల ద్వారా జనాన్ని తరలించారు. వైకాపా జెండాలు కట్టి తీసుకెళ్లారు. బస్సులు పంపాలని స్థానిక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై రవాణాశాఖ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. పంపకపోతే ఆ తర్వాత చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సుమారు వంద బస్సులను అధికారులకు ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. వాటిని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
Published : 18 Feb 2024 13:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు