Vizag: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా విశాఖలో కూల్చివేతలు..!
30 ఏళ్లుగా ఉన్నచిరు దుకాణాలు.. తెల్లవారే సరికి నేలమట్టం! సుమారు 2 వందల మందికి ఆ దుకాణాలే జీవనోపాధి..! మోదీ విశాఖ పర్యాటన నేపథ్యంలో.. పెద్ద వాల్తేరు బాపన దిబ్బలో అధికారుల చర్యలకు బాధితులు రోడ్డున పడ్డారు. ఎటువంటి ముందస్తు సమాచారమివ్వకుండా.. రాత్రికి రాత్రే తమ షెడ్లను కూల్చివేశారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా తెదేపా, జనసేన, వామపక్షాలు నిలిచాయి.
Published : 08 Nov 2022 22:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..