Vizag: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా విశాఖలో కూల్చివేతలు..!

30 ఏళ్లుగా ఉన్నచిరు దుకాణాలు.. తెల్లవారే సరికి నేలమట్టం! సుమారు 2 వందల మందికి ఆ దుకాణాలే జీవనోపాధి..! మోదీ విశాఖ పర్యాటన నేపథ్యంలో.. పెద్ద వాల్తేరు బాపన దిబ్బలో అధికారుల చర్యలకు బాధితులు రోడ్డున పడ్డారు. ఎటువంటి ముందస్తు సమాచారమివ్వకుండా.. రాత్రికి రాత్రే తమ షెడ్లను కూల్చివేశారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా తెదేపా, జనసేన, వామపక్షాలు నిలిచాయి.

Published : 08 Nov 2022 22:26 IST

30 ఏళ్లుగా ఉన్నచిరు దుకాణాలు.. తెల్లవారే సరికి నేలమట్టం! సుమారు 2 వందల మందికి ఆ దుకాణాలే జీవనోపాధి..! మోదీ విశాఖ పర్యాటన నేపథ్యంలో.. పెద్ద వాల్తేరు బాపన దిబ్బలో అధికారుల చర్యలకు బాధితులు రోడ్డున పడ్డారు. ఎటువంటి ముందస్తు సమాచారమివ్వకుండా.. రాత్రికి రాత్రే తమ షెడ్లను కూల్చివేశారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా తెదేపా, జనసేన, వామపక్షాలు నిలిచాయి.

Tags :

మరిన్ని