Ind vs Aus: మ్యాచ్ టికెట్ల విక్రయంలో హెచ్సీఏ ఘోర వైఫల్యం
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభాసుపాలైంది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో భారత్ ఆసీస్ మ్యాచ్ టికెట్ల విక్రయంలో తోపులాట చోటుచేసుకుంది. కొందరు మహిళలు కిందపడి స్పృహ తప్పగా, మరికొందరు గాయపడ్డారు. చివరకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
Published : 22 Sep 2022 20:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?