అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై.. స్టేకు సుప్రీం నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అమరావతిలో అభివృద్ధి పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు విముఖత చూపింది. రాష్ట్ర ప్రభుత్వం, తీర్పులో మరిన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Published : 28 Nov 2022 22:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..