Ts News: గాలి మోటారులో వచ్చి.. గాలి మాటలు మాట్లాడుతున్నారు: KTR
తుక్కుగూడ బహిరంగ సభలో తెరాస ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అమిత్ షా అన్న వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పార్లమెంటును రద్దు చేసి కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమ సత్తా ఏంటో చూపెడతామన్నారు. సభలో అమిత్ షా చెప్పిన మాటల్లో ఒక్కటీ నిజం లేదన్నారు. గాలి మోటారులో వచ్చి.. గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Published : 15 May 2022 20:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..