Congress: కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై రేవంత్‌ రెడ్డికి అధిష్ఠానం హితబోధ!

రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం పెంచి.. అందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లోగా పుంజుకునేలా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దిల్లీకి పిలిపించుకొని హితబోధ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతలు, ముఖ్యులకు సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.

Published : 25 Nov 2022 12:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం పెంచి.. అందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లోగా పుంజుకునేలా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దిల్లీకి పిలిపించుకొని హితబోధ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతలు, ముఖ్యులకు సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.

Tags :

మరిన్ని