Congress: కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై రేవంత్ రెడ్డికి అధిష్ఠానం హితబోధ!
రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీలో నేతల మధ్య సమన్వయం పెంచి.. అందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లోగా పుంజుకునేలా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దిల్లీకి పిలిపించుకొని హితబోధ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతలు, ముఖ్యులకు సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.
Published : 25 Nov 2022 12:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..