Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీకి పాల్పడిన  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేంకటేశ్వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన తితిదే విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Published : 10 May 2022 14:47 IST

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీకి పాల్పడిన  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేంకటేశ్వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన తితిదే విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tags :

మరిన్ని