TRS: దేశ రాజకీయాల్లోకి తెరాస.. భారత్ రాష్ట్రీయ సమితిగా మార్పు!
తెలంగాణ రాష్ట్ర సమితే.. భారత్ రాష్ట్రీయ సమితి లేదా భారత్ రాజ్య సమితి పేరిట జాతీయ పార్టీగా రూపాంతరం చెందనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కారు గుర్తును యథాతథంగా జాతీయ పార్టీలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ జెండా, గుర్తులను గులాబీ రంగులోనే ఉంచి.. తెలంగాణ చిత్రపటం స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
Published : 12 Jun 2022 09:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసింది?: బండి సంజయ్కు మంత్రి పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు