కేసీఆర్‌ పీఎం కావాలంటూ.. మద్యం, కోడి పంపిణీ!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలంటూ.. వరంగల్‌కు చెందిన తెరాస నేత రాజనాల శ్రీహరి మద్యం, కోళ్లను పంపిణీ చేశారు. అలాగే కేటీఆర్‌ తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని శ్రీహరి పూజలు చేశారు. దసరా కానుకగా 200 మంది హమాలీలకు మద్యం, కోళ్లను అందించినట్లు శ్రీహరి తెలిపారు. 

Published : 04 Oct 2022 17:34 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలంటూ.. వరంగల్‌కు చెందిన తెరాస నేత రాజనాల శ్రీహరి మద్యం, కోళ్లను పంపిణీ చేశారు. అలాగే కేటీఆర్‌ తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని శ్రీహరి పూజలు చేశారు. దసరా కానుకగా 200 మంది హమాలీలకు మద్యం, కోళ్లను అందించినట్లు శ్రీహరి తెలిపారు. 

Tags :

మరిన్ని