Uttar Pradesh: సొరంగం తవ్వి బ్యాంకు దోపిడీ

ఉత్తర్ ప్రదేశ్‌లో బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లోకి సొంరంగం తవ్వి సొత్తుచోరీ చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చాలా పకడ్బందీగా జరిగిన ఈ దోపిడీ వెనక బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. దొంగతనం కేసులో.. కొంత క్లూ దొరికిందని పోలీసులు వెల్లడించారు.

Published : 24 Dec 2022 19:40 IST

ఉత్తర్ ప్రదేశ్‌లో బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లోకి సొంరంగం తవ్వి సొత్తుచోరీ చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చాలా పకడ్బందీగా జరిగిన ఈ దోపిడీ వెనక బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. దొంగతనం కేసులో.. కొంత క్లూ దొరికిందని పోలీసులు వెల్లడించారు.

Tags :

మరిన్ని