Uttar Pradesh: సొరంగం తవ్వి బ్యాంకు దోపిడీ
ఉత్తర్ ప్రదేశ్లో బ్యాంకు స్ట్రాంగ్ రూమ్లోకి సొంరంగం తవ్వి సొత్తుచోరీ చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చాలా పకడ్బందీగా జరిగిన ఈ దోపిడీ వెనక బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. దొంగతనం కేసులో.. కొంత క్లూ దొరికిందని పోలీసులు వెల్లడించారు.
Published : 24 Dec 2022 19:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్